క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:18 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సతీమణి మంజుల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ ఉన్నారు.