by Suryaa Desk | Mon, Oct 07, 2024, 06:53 PM
డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004 -2005 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఆదివారం నాడు పూర్వ విద్యార్థులఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఒకరికొకరు ఆత్మీయ పలకరింపును చేసుకున్నారు ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోప్యానాయక్, ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.