"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sun, Oct 06, 2024, 02:25 PM
జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో రాజ్ పుత్ యువజన సంఘం, శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆదివారం జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కు మండప నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, రాజ్ పుత్ యువజన సంఘ సభ్యులు, శ్రీ దుర్గా సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.