"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Oct 04, 2024, 03:30 PM
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోర గ్రామంలో పంట పొలాలను బాన్సువాడ నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్ఇ న్ ఛార్జ్ శనిగరం కిషన్ పరిశీలించినారు. పాక్స్ వైస్ చైర్మన్ గపార్, శనిగరం కిషన్ మాట్లాడుతూ, రాత్రి కురిసిన వర్షానికి వరి పంట నేలపాలయిందని, 10రోజుల్లో చేతికి వచ్చే పంట రైతన్నకు తీరని నష్టం చేసింది అన్నారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం నిమిత్తం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.