"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Oct 03, 2024, 08:26 PM
గండీడ్ మండలంలోని పగిడ్యాల, పంచలింగాల తండా, బల్సురుగొండ, కొండాపూర్, మన్సూర్ పల్లి తండా, మన్సూర్ పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందుతున్న మహిళలకు గుర్తింపు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవన్న, ఎంపీఓ నరేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ ఇతరులు పాల్గొన్నారు.