"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Oct 03, 2024, 08:25 PM
ఎస్సీ వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ గురువారం వినతి పత్రం అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉపాధ్యాయుల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఎస్సీ వర్గీకరణ జరగకుండా నియమాలు జరిపితే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.