"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Oct 03, 2024, 04:27 PM
డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఫ్యామిలీ సర్వే కోసం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపిక చేసిన ఉట్కూరు మండలం కొత్తపల్లి గ్రామం, నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు, దామరగిద్ద మండలం అయ్యవారిపల్లి గ్రామంలో గురువారం ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. తప్పులు జరగకుండా వివరాలు నమోదు చేయాలని అన్నారు.