"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Oct 04, 2024, 03:32 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు.. ప్రతి ఒక్కరి జీవితంలో యోగ భాగం కావాలని కోరారు. ప్రతిరోజు యోగ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు కుమార్ యాదవ్ ఉన్నారు.