"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Oct 04, 2024, 05:42 PM
మెట్ పల్లి మండలం వెంపేట గ్రామానికి చెందినమారు హైందవి ప్రభుత్వ వైద్య కళాశాల మంచిర్యాల లో సీటు సాధించిన సందర్భంగా గ్రామానికి చెందిన నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ మారంపెల్లి శ్రీనివాస్ గురువారం ఘనంగా సన్మనించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ హైందవి మరిన్ని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అల్లూరి సురేందర్ రెడ్డి, మారు వెంకట్ రెడ్డి, ఏలేటి మహేష్, జెల్ల శ్రీనివాస్ మరియు తుమ్మల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.