"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Oct 05, 2024, 09:34 PM
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్, బృందావన్ కాలనీలో శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుస్థిర భారత్ కోసం బీజేపీ సభ్యత్వం పొందాలన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయన్నారు. సభ్యత్వంకు విశేష స్పందన వచ్చిందన్నారు.