"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Oct 05, 2024, 09:33 PM
మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ శనివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ. మూసి సుందరీకరణ పేరుతో జరిగే కూల్చివేతల్లో రాష్ట్ర హైకోర్టు భవనం, పాత ఉస్మానియా ఆసుపత్రి భవనం, సాలార్జంగ్ మ్యూజియం, బురుజు ఆసుపత్రి, ఉన్నాయనీ పేర్కొన్నారు. ఇవన్నీ కూలగొట్టి పేద మధ్యతరగతి ఇండ్ల దగ్గరికి రావాలనీ అన్నారు.