"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sun, Oct 06, 2024, 12:30 PM
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో కొలువుదిరిన శ్రీ మహంకాళి దేవస్థానములో దేవాలయ పురోహితులు నందబాల శర్మ సారథ్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రోహిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.