"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sun, Oct 06, 2024, 12:10 PM
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలపై ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికులకు కల్పిస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంత ఉందన్నారు.