"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Oct 05, 2024, 09:52 PM
నిజాంసాగర్ మండలం అచ్చంపేట గెస్ట్ హౌస్ లో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంఏర్పాటు చేశారు. నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందించి, గ్రామ పంచాయతీభవనం, మైనారిటీలకు కబరస్థాన్ కు కంపౌండ్ వాల్, రోడ్డు, బ్రిడ్జి, డ్రైనేజీ వ్యవస్థ పనులు చేయిస్తా అన్నారు.