"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Oct 05, 2024, 09:51 PM
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ 12వ వార్డులో దేవి విహార్, బీడీ కాలనీ, విద్యుత్ నగర్ కాలనీలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవార్లకు శనివారం బిజెపి నాయకులు చీరలను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిన్నోల్ల రజనీకాంత్ రావు, పెద్దోల్ల గోపాల్ రావు, కార్యకర్తలు, మండపాల నిర్వహకులు, భవాని స్వాములు పాల్గొన్నారు.