by Suryaa Desk | Mon, Oct 07, 2024, 06:24 PM
జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ అధ్యక్షులు ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మన తెలంగాణ ప్రజలు జీవనోపాధి కొరకై మహారాష్ట్ర బొంబాయిలో నివాసం అయి ఉంటున్న తెలంగాణ తెలుగు ప్రజలు ఎమ్మెల్యేను రమ్మని ఆహ్వానించగా వారి కోరిక మేరకు ఈరోజు చత్రపతి శివాజీ విమానాశ్రయంలో ప్రయాణమై బొంబాయిలోని బోరువల్లి లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
సాయిబాబా నగర్ నల్ల పోచమ్మ టెంపుల్ ట్రస్ట్ సభ్యులు తెలుగు అసోసియేషన్ వారు ఎమ్మెల్యే ను శాలువాగప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కడి ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.