by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:39 AM
మందమర్రి రైల్వే స్టేషన్ ఆవరణ ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. కాగా రైల్వే అధికారులు ఘటనా స్థలం నుండి మృతదేహాన్ని మంచిర్యాల.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికైనా మృతదేహం ఆచూకి తెలిస్తే వారు మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా రైల్వే అధికారులు సూచించారు.