by Suryaa Desk | Tue, Oct 08, 2024, 11:16 AM
నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త. రంగారెడ్డి - హైదర్ షాకోట్లో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన కిరాతకుడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన భార్య, తన కుటుంబ సభ్యులు. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ.భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన హంతకుడు.. నా భార్యను హ్యత చేశానంటూ పోలీసులకు చెప్పిన శ్రీనివాస్. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.