క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 03:23 PM
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని హిజ్రాలకు పోలీసులు మంగళవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. మల్యాల, కొండగట్టు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న హిజ్రాలను మల్యాల పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ నరేష్ కౌన్సిలింగ్ చేశారు. ప్రజలకు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి వద్ద బలవంతపు వసూళ్లు చేయరాదని హిజ్రాలకు సూచించారు. సూచనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.