క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:15 PM
మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ దుర్గా మాత యూత్ ఆధ్వర్యంలో నెల కొల్పిన దేవీ నవరాత్రుల ఉత్సవాల భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా దుర్గామాత యూత్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దుర్గామాత కృపతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు.