క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 03:39 PM
సికింద్రాబాద్లోని ఓ హోటల్లో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించిన రూమ్ సిబ్బంది హోటల్ మేనేజర్కు విషయం చెప్పడంతో వెంటనే ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.