ఐదేళ్ల కుమారుడికి ఉరేసి తల్లి సూసైడ్.. తృటిలో తప్పించుకున్న మరో కుమారుడు
Tue, Oct 08, 2024, 09:07 PM
by Suryaa Desk | Fri, Oct 11, 2024, 08:14 PM
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాలమణికి 34, 500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును శుక్రవారం వారి కొడుకు కిషన్ కు తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య, పెంటయ్య, మల్లేశం, కనకరాజు, యాదయ్య, పోచయ్య, గ్రామస్తులతో కలిసి అందజేశారు.