క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:22 PM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మంగళవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రికి ఈవో కె. వినోద్ రెడ్డి పూల మొక్కతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు ఆశీర్వదించగా ఈవో లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, బిజెపి నాయకులు ఉన్నారు.