కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 10:23 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని యువ మోర్చా మహిళా సెల్ రాష్ట్ర కన్వీనర్ విజేంద్ర ప్రియాంక అన్నారు. కంది లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యువకుల చేత పార్టీ సభ్యత్వాన్ని ఇప్పించాలని కోరారు సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, ఉపాధ్యక్షురాలు ప్రశాంతి, నాయకులు పాల్గొన్నారు.