కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 11:02 AM
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం నేడుదీపావళి బోనస్ ఖాతాల్లో జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి రూ.93,750 జమ కానుంది.మొత్తంగా రూ.358 కోట్లు విడుదల చేయాలని సింగరేణిని ఆదేశించింది. బోనస్ 40వేల మందికి అందనుంది. ఇటీవల సంస్థ పొందిన లాభాల్లో 33% వాటా పంచగా ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్ కింద మరో రూ.25వేలు అందాయి. మొత్తంగా ఒక్కొక్కరికి రూ3లక్షల ప్రయోజనం చేకూరింది.