కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 01:55 PM
TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా? అని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా 'చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు' పేరుతో శుక్రవారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసి ప్రక్షాళనకు, మూసి సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ పేదల గూడు కూలుస్తామంటే ఒప్పుకోమన్నారు.