కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 05:33 PM
ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బి. ఏ, బీకాం, బీఎస్సీలలో స్పాట్ అడ్మిషన్ పొందడానికి ఈ నెల 26వ తేదీ వరకు విద్యార్థులకు గడువు పెంచామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు.
ఈ స్పాట్ అడ్మిషన్లలో చేరిన వారికి ప్రభుత్వం నుంచి లభించే ఎలాంటి స్కాలర్ షిప్పులు లభించవని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరవాలన్నారు.