కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 07:12 PM
నారాయణపేట పట్టణ శివారులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు పరిశీలించారు.
ఇళ్ల నుండి సేకరించిన చెత్తను ఎలా రీసైక్లింగ్ చేస్తారని, వాటి ద్వారా మండే స్వభావం గల బ్రికెట్స్ తయారీ విధానం, కంపోస్టు ఎరువుల తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సునీత, అధికారులు పాల్గొన్నారు.