కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 07:23 PM
ఆడపిల్లలను సమాజం బ్రతకనివ్వాలని సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి సబిత హాజరయ్యారు. దేశం ఎంతో పురోగమిస్తున్నా ఇంకా బాలికలపై వేధింపులు, అక్రమ రవాణా జరగడం బాధాకరమన్నారు.