కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 08:01 PM
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో శనివారం మాజీ మంత్రి వేముల పర్యటించనున్నారు. పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదలనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కమ్మర్పల్లి మండలం కోనా సముద్రంలో 10 లక్షలతో గోడౌన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ పాల్గొనాలని బీఆర్ఎస్ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.