కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 06:37 PM
మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 3న కార్యకర్తల మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90% శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ పీడిత ప్రజల ఆత్మగౌరవం, అధికారం కోసం అగ్రకుల భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేయడానికి 2023 మార్చి 15వ తేదిన ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.