బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 26, 2024, 02:13 PM
చెరుకుపల్లి లో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నల్గొండకు చెందిన ఒక కుటుంబం గురువారం విజయవాడ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో కారు ముందు టైరు పగిలిపోగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విజయవాడ నుండి కరకట్ట మీదుగా నల్గొండకు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది.