ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 10:20 AM
TG: హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిపై అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని బయట నిలబెట్టి, నిద్రిస్తున్న భార్యపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో త్రివేణి సజీవ దహనం కాగా, కుమార్తె ప్రాణాలతో బయటపడింది. నిందితుడు పరారయ్యాడు, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.