బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:16 PM
శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా, జేఏసీ నేతలు శంషాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో భాగంగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. అయితే, బంద్లో పాల్గొనని కొన్ని వ్యాపార సముదాయాలను జేఏసీ నేతలు బలవంతంగా మూసివేశారు.