ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 10:23 AM
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కవేలి గూడ వద్ద ఓ యువకుడిని గొంతు కోసి గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు మొయినాబాద్ మండల్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్(26)గా గుర్తించారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.