![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 04:17 PM
ఉమ్మడి వరంగల్ ప్రాంతం అంటే తనకు ఎంతో అభిమానమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జనగామ (D) స్టేషన్ఘన్పూర్లో రూ.800 కోట్ల విలువైన ప్రగతి కార్యక్రమాలను సీఎం ప్రారంభించి మాట్లాడారు.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో వరంగల్కు ఎయిర్పోర్టును తీసుకొస్తానని మాటిచ్చానని.. చెప్పినట్టుగానే ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నానని చెప్పారు.