ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:31 PM
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో 2,559 ఓట్లకు గాను 2,216 ఓట్లు పోలయ్యాయి. 86.6% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గ్రామంలోని 10 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది, సాయంత్రంలోగా సర్పంచ్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడతాయని అధికారులు పేర్కొన్నారు.