ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:57 AM
మైలార్దేవపల్లిలో పరిధి దుర్గానగర్ చౌరస్తా వద్ద ఓ కార బీభత్సం సృష్టించింది.అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఓ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ప్రభు మహారాజ్ (60), సత్తునాద్ (27), దీపక్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్నోవా వాహనంలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాాలు తెలియాల్సి ఉంది.