by Suryaa Desk | Mon, Sep 30, 2024, 04:20 PM
ధర్మపురి పట్టణంలోనిశ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైస్ మిల్లర్ల తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మిల్లర్లకు కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు తెలిపారు.