by Suryaa Desk | Sat, Sep 28, 2024, 10:35 AM
రంగారెడ్డి - కొంగరకలాన్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గ్రౌండ్ ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ(27) తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంగా గుర్తింపు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.