రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 01:05 PM
కాసిపేట ఎంఈఓగా వెంకటేశ్వరరావు స్వామి నియామకమయ్యారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామిని ఎంఈఓగా జిల్లా అధికారులు బాధ్యతలు అప్పగించారు.
వెంకటేశ్వర స్వామి ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన, తిర్యాణి రెండు మండలాలకు ఎంఈఓగా, ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.