రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 01:08 PM
లారీ అదుపుతప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేష్ పూర్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.
ఆదిలాబాద్ కు చెందిన లారి డ్రైవర్ గౌస్ ఆసిఫాబాద్ నుంచి చంద్రపూర్ కు బయలుదేరగా, గణేష్ పూర్ గ్రామ సమీపంలో పశువులు రోడ్డుకు అడ్డు రావడంతో పశువులను తప్పించబోయి లారీ అదుపుతప్పి రహదారి డివైడర్ను ఢీకొట్టిందన్నారు.