రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 02:49 PM
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎస్జిఎఫ్ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు బోజన సదుపాయం కార్యక్రమం బుధవారం జగిత్యాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొని క్రీడాకారులకు భోజనం వడ్డించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్ ఉన్నారు.