రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని
Tue, Sep 24, 2024, 08:43 PM
by Suryaa Desk | Wed, Sep 25, 2024, 12:34 PM
చందూర్ మండల కేంద్రంలో ఎంఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది బుధవారం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఈటి శ్రీనివాస్, స్వామి నాయక్, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారి చేయడంతో సన్మానించినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.