కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Tue, Sep 24, 2024, 11:39 AM
జగిత్యాల పట్టణంలోని 27వ వార్డుకి చెందిన మహమ్మద్ అబ్దుల్ అక్బల్ కి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 13వేల రూపాయల విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం అందజేశారు. వారి వెంట నాయకులు కత్రోజ్ గిరి, సుమన్ రావు, గౌస్, గట్టు రాజు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.