కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Tue, Sep 24, 2024, 10:34 AM
తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే, లారీ బోల్తా పడడంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో బతికున్న చేపల (లైవ్ ఫిష్) కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలో వైరల్ అవుతున్నాయి.