కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Mon, Sep 23, 2024, 07:35 PM
ఖమ్మం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుబ్బారావు పాల్గొన్నారు.