కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Tue, Sep 24, 2024, 02:43 PM
కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి పార్టీ సభ్యత్వాలు చేయించాలని బీజేపీ వేములవాడ నియోజవర్గ ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. మంగళవారం గంభీర్ పూర్, తాండ్రియాల, పోతారం గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మండలంలో పదివేల మందితో సభ్యత్వాలు చేయించాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో కంటే సత్యనారాయణ, కొడిపెల్లి గోపాల్ రెడ్డి,గాంధారి శ్రీనివాస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు