కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Tue, Sep 24, 2024, 02:29 PM
మునుగోడు మండలం రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు ఉడుత సైదులు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఉడుత సైదులు గారు మాట్లాడుతూ.. 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి రేషన్ డీలర్ కు నెలకు రూ.5000 వేతనం, ప్రతి క్వింటాల్ బియ్యానికి రూ. 300 కమిషన్ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని వారు కోరారు.