కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Tue, Sep 24, 2024, 02:27 PM
రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’పై కీలక అప్డేట్ వచ్చింది. జాతీయ మీడియాల కథనాల ప్రకారం, 18వ విడత నిధులను అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇందుకు e-KYC, భూమి ధృవీకరణను తప్పనిసరి. ఇవి పూర్తి చేయని రైతులకు నిధులు జమ కావు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది.